నార్పల, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): సమస్య పరిష్కారం కోసం టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ఆశ్రయించిన అనంతపురానికి చెందిన ఓ రైతుకు ...
రాష్ట్రంలోని పౌల్ర్టీ ఫాం బ్రాయిలర్‌ కోళ్లలో ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ లక్షణాలు అక్కడక్కడా బయటపడుతున్న నేపథ్యంలో ...
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం నేలపట్ల గ్రామంలోని కోళ్ల ఫాంలో శనివారం వెయ్యి బ్రాయిలర్‌ కోళ్లు మృతి చెందాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి స్వర్ణ విమాన గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి ముహూర్తం ...
తిరుమల, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): తిరుమల మాడవీధుల్లోని గ్యాలరీలకు స్లైడింగ్‌ రూఫ్‌ ఏర్పాటు చేసే యోచనలో టీటీడీ ఉంది. వీటిలో ...
చరిత్ర పునాదుల మీదే జాతి నిర్మితమవుతుందని, ఎంత ఎత్తుకు ఎదిగినా జాతి మూలాలు, వేష, భాషలను మరవకూడదని మంత్రి సీతక్క అన్నారు.
జంతుబలులు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా గిరిజనులను చైతన్య పరిచిన నేత సంత్‌సేవాలాల్‌ మహారాజ్‌ అని, ఆయన ఆశయాలను సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు తీసుకెళుతోందని మంత్రి తుమ్మల నాగే ...
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో తీసుకోవాలనుకున్న రూ.10 వేల కోట్ల అప్పులో రూ.4,500 కోట్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో ...
విజయవాడ కల్చరల్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ఆకాశవాణి విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలలో అనౌన్సరుగా సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ పొందిన ఏబీ ఆనంద్‌ (86) శనివారం విజయవాడ మాచవరంలోని తన నివాసంలో గుండెపోటుతో ...
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో లేని ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే ...
లే నాన్నా లే.. ఇంటికెళ్లి పోదాం.. అంటూ ఓ తల్లి కుమారుడిని పట్టుకుని రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టిచింది.
తెలంగాణ రాష్ట్రం.. లైఫ్‌సైన్సెస్‌, ఫార్మా, బయో టెక్నాలజీ రంగాల్లో ప్రపంచస్థాయిలో పేరుగాంచింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే ...