IPL 2025: దాదాపు రెండు నెలలపాటు ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (IPL) మ్యాచ్‌లను ఆస్వాదించే అభిమానులకు తీపికబురు. మరీ ముఖ్యంగా ...
ఆదోని పట్టణంలో శివ దీక్ష స్వాములు ఆదివారం ఉదయం శోభాయాత్ర నిర్వహించారు.
నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే పల్నాడు, ప్రకాశం జిల్లాలతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా గతంలో తెదేపా ప్రభుత్వం గోదావరి-పెన్నా అనుసంధాన ప్రాజెక్టుకు అంకురార్పణ చ ...
yashsasvi Jaiswal: భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ గాయపడ్డాడు. దీంతో రంజీ ట్రోఫీ సెమీస్‌లో ఆడటం లేదని ముంబయి క్రికెట్ సంఘం ...
హిందూ సమాజ ఐక్యతకు ఆరెస్సెస్‌ చీఫ్ మోహన్ భాగవత్‌ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan)ను నటుడు రాజేంద్ర ప్రసాద్‌ (Rajendra Parasad) కలిశారు.
అమరావతి: మస్తాన్‌ సాయి కేసు వ్యవహారంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు లావణ్య న్యాయవాది లేఖ రాశారు. గుంటూరు మస్తాన్‌దర్గా ధర్మకర్తలుగా మస్తాన్‌సాయి కుటుంబాన్ని తొలగించాలని ఈ లేఖలో కోరారు. మస్తాన్‌ ...
కృత్రిమ మేధ విభాగంలో పోటీ తీవ్రంగా మారింది. ఓవైపు ఓపెన్‌ఏఐ తన చాట్‌జీపీటీ మోడళ్లను నిరంతరం మెరుగుపరుస్తూనే ఉంది. గూగుల్‌ కూడా ...
విద్యుత్‌ తీసుకోవాలంటూ అదానీ సంస్థ.. సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ (సెకి) ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పదేపదే లేఖలు పంపుతోంది. విద్యుత్‌ సరఫరా నెట్‌వర్క్‌ సిద్ధం కాకముందే విద్యుత్‌ను తీసుకునేందుకు సిద్ధ ...
వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం కారణంగా సొంత పన్నుల ఆదాయంలోనూ ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిపోతోంది.
హైదరాబాద్‌: బాలకృష్ణ ( Balakrishna) హీరోగా బాబీ దర్శకత్వం వహించిన చిత్రం ‘డాకు మహారాజ్‌’ (Daaku Maharaaj). ప్రజ్ఞా జైస్వాల్‌, ...
ఇప్పటికే ఓటీటీ వేదికగా అందుబాటులో ఉన్న ‘మార్కో’ (marco) త్వరలో మరో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లోనూ విడుదల కానుంది.