జగన్ మిర్చి యార్డుకు వెళ్లడం హాస్యాస్పదంగా ఉందని తెదేపా సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. మంగళగిరి: జగన్ ...
భారత్ ఎంత పన్ను విధిస్తే.. అంతే తామూ విధిస్తామని ప్రధాని మోదీకి నేరుగా చెప్పినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు.
Champions Trophy - Semi Finals: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్కి వెళ్లే నాలుగు జట్లు ఏంటి? దిగువ పోల్లో తెలియజేయండి.
iPhone SE 4: ఐఫోన్ ఎస్ఈ4ను బుధవారం రాత్రి యాపిల్ విడుదల చేయనుంది. దీని విడుదలకు ముందే ఈ ఫోన్కు సంబంధించిన వివరాలు ...
India-Pakistan: ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశం దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పడం హాస్యాస్పదమని పాక్పై భారత్ ...
తాగు నీటిని వృథా చేస్తే రూ.5 వేలు జరిమానా వేస్తామని బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజి బోర్డు (BWSSB) ఉత్తర్వులు జారీ ...
iCC Champions Trophy: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. మొత్తం 15 ...
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా దిగ్గజ ఈవీ కంపెనీ టెస్లా.. భారతలో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైనట్లే కన్పిస్తోంది. ఇప్పటికే ఈ ...
వివాహం తర్వాత కెరీర్ను పక్కనపెట్టడంపై మహేశ్బాబు మరదలు, నటి శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar) స్పందించారు. ఆ విషయంలో తాను ...
ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli), యాంకర్ రష్మీ (Rashmi) గతంలో ఓ ప్రాజెక్ట్ కోసం కలిసి యాక్ట్ చేశారు. దీనికి సంబంధించిన ...
యాదగిరిగుట్ట స్వయంభూ శ్రీలక్ష్మీ సమేత పంచనారసింహ క్షేత్రంలో శ్రీనరసింహస్వామి జన్మనక్షత్రం (స్వాతి) సందర్భంగా బుధవారం ఉదయం ఆలయ ...
ఏపీలో గత ఐదేళ్ల వైకాపా ప్రభుత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో రూ.856.66 కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయి.
Results that may be inaccessible to you are currently showing.
Hide inaccessible results