సంగారెడ్డి జిల్లా ప్యారానగర్‌లో డంపింగ్‌యార్డు ఏర్పాటును నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ...
చేర రాజ్యంలోని కథాకళి నృత్తం జాయచోడుణ్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. అసలు సిసలు నృత్తంగా దానిని హృదయానికి హత్తుకున్నాడు.
తెలంగాణ ఏర్పడక ముందు వలసల్లో మగ్గిన పాలమూరు ప్రజలు.. కేసీఆర్‌ పాలనలో సొంతూళ్లకు తిరిగొచ్చారని బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ...
తెలుగు వాళ్లకు శాంతా బయోటెక్నిక్స్‌ పేరు సుపరిచితమే. ఈ సంస్థ వ్యవస్థాపకుడు వరప్రసాద్‌ రెడ్డి పేరు కూడా తెలిసిందే. ఫార్మా ...
మరాఠీలో జవాబు ఇవ్వనందుకు కేఎస్‌ఆర్టీసీ కండక్టర్‌పై దాడి జరగడం, కన్నడలో మాట్లాడలేదని మహారాష్ట్ర బస్‌ డ్రైవర్‌పై దాడి జరగడం ఇరు రాష్ర్టాల సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని ...
కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదం జరిగిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతగానికితనానికి ఈ ఘటన ...
మయన్మార్‌లోని మ్యావడీ కేంద్రంగా భారతీయులను మోసం చేసే సైబర్‌ ముఠాలు చురుగ్గా పని చేస్తున్నాయి. ఉద్యోగాల ఎర వేసి భారత యువతను ...
మేడిగడ్డ మరమ్మతులను వెంటనే చేపట్టాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాయడంతోపాటు సదరు లేఖను శనివారం కరీంనగర్‌లో విలేకరుల సమావేశ ...
ఆకాశమంత అభివృద్ధి సరే! ఆ ప్రయత్నంలో కాలుష్య కాసారంగా మారుతున్న భూగోళం పరిస్థితి ఏమిటి? అంతా విధి అనుకుంటే ఎంత పొరపాటు! చెమట ...