అమరావతి: ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ మెుదలైంది. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ...
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజికల్ నైట్ గ్రాండ్‌గా జరుగుతోంది. ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ...
సుప్రీంకోర్టు మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ కుమారుడు అభినవ్ కాగా, ఆయన తాతగారు వైవి చంద్రచూడ్ సైతం సుదీర్ఘకాలం చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. అభినవ్ విద్యావేత్తగా, రచయితగా పేరు తెచ్చుకున్నారు.
IRCTC సరసమైన ధరలకు థాయిలాండ్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. 5 రాత్రులు, 6 రోజుల ట్రిప్‌కు ఒక్కొక్కరికి రూ. 54,710 ...
వీధి వ్యాపారులు నేరుగా PM SVANidhi పోర్టల్‌లో లేదా వారి ప్రాంతానికి సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా రూ. 50,000 ...
దాదాపు 27 ఏళ్ల నిరీక్షణకు తెరపడి ఫిబ్రవరి 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తినను బీజేపీ కైవసం చేసుకుంది. 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను బీజేపీ గెలుచుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమ ...
ఆంధ్రప్రదేశ్: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజికల్ నైట్ ప్రారంభం అయ్యింది. ఎన్టీఆర్ ట్రస్టు ...
అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఒమన్‌లోని ప్రవాసీ తెలుగు సంఘమైన తెలుగు కళా సమితి ఎన్నికలలో మునుపటి కార్యవర్గం మళ్లీ విజయం ...
కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో విజయవాడ పోలీసులు వైసీపీ నేత వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. వంశీని అరెస్టు ...
హైడ్రోజన్‌తో నింపిన బెలూన్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని, దీంతో వేదకపై ఉన్న బిష్ణు పౌడెల్, ధన్‌రాజ్ ఆచార్య గాయపడ్డారని ఖాట్మండు పోస్ట్ తెలిపింది. తదుపరి చికిత్స కోసం ఖాట్మండు తరలించినట్టు కాస్కి ...
వాట్సాప్ త్వరలోనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వినియోగదారులు తమ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లను నేరుగా తమ ...
Blair House: అమెరికాలో ప్రధాని మోదీ విడిది చేసిన ఈ 200 ఏళ్ల నాటి గెస్ట్ హౌస్ గురించి తెలిస్తే..