రాష్ట్రంలో మూడేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్సీ) కోర్సులో వచ్చే విద్యాసంవత్సరం (2025-26) నుంచి ఇంటర్న్షిప్నకు నాలుగు ...
గొర్రెలు కాసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన పెంపకందార్ల కుటుంబాలకు రూ.లక్ష పరిహార పథకాన్ని ప్రభుత్వం పునరుద్ధరించింది.
భూపాలపల్లి, వరంగల్, జనగామ, భువనగిరి జిల్లాలను కలిపే జాతీయ రహదారి 163 పరిస్థితి మట్టి రోడ్డుకు ఎక్కువ.. తారు రోడ్డుకు తక్కువ ...
రుణ మోసం కేసులో తెలంగాణలోని శీతల్ రిఫైనరీస్ లిమిటెడ్(ఎస్ఆర్ఎల్), దాని భాగస్వాములకు చెందిన రూ.30.71 కోట్లకుపైగా విలువైన ...
బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసేలా ఒకే బిల్లు పెడతామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ...
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లి గ్రామానికి చెందిన రైతు మావురం మల్లికార్జున్రెడ్డికి జాతీయ పురస్కారం ...
డ్రోన్లతో తక్కువ శ్రమతో, తక్కువ సమయంలో ఎక్కువ పంటలకు పురుగు మందులు పిచికారీ చేయొచ్చు. అందుకే వీటిపై రైతులు ఆసక్తి ...
తెదేపా నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డిపై హైదరాబాద్లోని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీస్స్టేషన్లో ...
తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రభుత్వ అధ్యాపకుల సంఘం (టిగ్లా) రాష్ట్ర అధ్యక్షుడిగా ఎం.జంగయ్య (మహేశ్వరం కళాశాల), ప్రధాన కార్యదర్శిగా షేక్ నయీమ్ పాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు ఇబ్బందులుపడుతున్నారని శనివా ...
తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్టుడే: రాష్ట్రంలోని వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. వైద్య నిపుణుల పోస్టులు భర్తీ చేయడా ...
నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి ఏపీ రోజుకు 10 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తోందని, నిలువరించాలంటూ కృష్ణా బోర్డుకు తెలంగాణ వరుసగా లేఖలు రాసినా స్పందన లేకపోవడంతో తాజాగా తెలంగాణ ఈఎన్సీ (జనరల్) అనిల్కు ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results