‘పిల్లలు క్లాసులకు డుమ్మా కొట్టారనుకోండి. సాయంత్రం కల్లా తల్లిదండ్రుల ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. ఈ రోజు మీ పిల్లలు కాలేజీకి ...
వినదగునెవ్వరు చెప్పిన.. వినినంతనే వేగపడక..’ అని సుమతీ శతకం చెప్తుంది. ఎవరు చెప్పినా వినాలని, అంతేకాకుండా మంచిచెడ్డలు కూడా ...
చాంపియన్స్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియా అద్భుతం చేసింది. 2009 నుంచి ఈ మెగాటోర్నీలో గెలుపు ఎరుగని ఆసీస్‌ రికార్డు విజయంతో ...
తన తండ్రికి చెందిన మాజీ ఉద్యోగిని అపహరించి, హత్య చేశారన్న ఆరోపణలపై ఉగాండాలో అరస్టై మూడు వారాలు జైలుపాలైన భారతీయ సంతతి సంపన్న ...
గత రెండు దశాబ్దాలుగా మధ్యతరగతి ప్రజల మనస్తత్వాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. మరింత మెరుగైన జీవితాన్ని ఆశిస్తున్న ...
ఐఆర్‌ఎస్‌ అధికారితో పాటు అతని సోదరి, తల్లి అనుమానాస్పదంగా మృతి చెందడం కేరళలోని కొచ్చిలో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన ...
తెలంగాణ ఏర్పడక ముందు వలసల్లో మగ్గిన పాలమూరు ప్రజలు.. కేసీఆర్‌ పాలనలో సొంతూళ్లకు తిరిగొచ్చారని బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ...
సాంకేతికతతోపాటు సైబర్‌ మోసాలూ పెరుగుతున్నాయి. రోజుకో రూపుతో పుట్టుకొస్తూ.. అమాయకులను దోచుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది ...
సంగారెడ్డి జిల్లా ప్యారానగర్‌లో డంపింగ్‌యార్డు ఏర్పాటును నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ...
రేవంత్‌ సర్కారు చేపట్టిన కులగణనతో బీసీల భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదం ఉన్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం ...
కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదం జరిగిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతగానికితనానికి ఈ ఘటన ...